భారత్ కరోనా అప్డేట్
- April 30, 2021![1 భారత్ కరోనా అప్డేట్](https://www.maagulf.com/godata/articles/202104/Webp.net-resizeimage_1619758445.jpg)
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి రోజు రోజు ఉగ్రరూపం దాల్చుతున్నది.గత తొమ్మిది రోజులుగా దేశంలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.నిన్న కూడా దేశంలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.తాజా సమాచారం ప్రకారం దేశంలో 3.86 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా,3500 లకు పైగా మరణాలు సంభవించినట్టు గణాంకాలు చెప్తున్నాయి.మహారాష్ట్రలో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు.రోజువారీ కేసులు 60వేలు దాటిపోతున్నాయి.మహారాష్ట్రతో పాటుగా కేరళ, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో రోజు 30 నుంచి 40 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి.ఢిల్లీలో 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.ఈ ఉదృతి ఇలానే కొనసాగితే మరో రెండు రోజుల్లో రోజువారీ కేసులు నాలుగు లక్షలకు పైగా నమోదయ్యే అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- చెస్ ప్రపంచ టాప్ 10 లో ముగ్గురు ఇండియన్స్ ..
- 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టిన తెలంగాణ ప్రభుత్వం
- అమెజాన్లో ప్రైమ్ డే సేల్ 2024..
- అమరావతి, పోలవరం పూర్తికి సహకరించాలి: ఎంపీ బాలశౌరీ
- యూపీ తొక్కిసలాటలో 100 మందికి పైగా మృతి
- ఏపీ సీఎం చంద్రబాబు దూకుడు..రెండో శ్వేతపత్రం సిద్ధం
- అలాంటి వారి సినిమాలకు టికెట్ల ధరలు పెంచే ప్రసక్తే లేదు: రేవంత్ రెడ్డి వార్నింగ్
- యూఏఈ నిరుద్యోగ బీమా పథకం.. రెన్యూవల్ ప్రాసెస్, ఫైన్
- యూఏఈలో డ్రైవింగ్ స్కూల్స్ కొత్త దందా?
- పిల్లలపై వేధింపుల వీడియో..విచారణకు ఆదేశం