భారత్ కరోనా అప్డేట్
- April 30, 2021న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి రోజు రోజు ఉగ్రరూపం దాల్చుతున్నది.గత తొమ్మిది రోజులుగా దేశంలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.నిన్న కూడా దేశంలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.తాజా సమాచారం ప్రకారం దేశంలో 3.86 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా,3500 లకు పైగా మరణాలు సంభవించినట్టు గణాంకాలు చెప్తున్నాయి.మహారాష్ట్రలో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు.రోజువారీ కేసులు 60వేలు దాటిపోతున్నాయి.మహారాష్ట్రతో పాటుగా కేరళ, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో రోజు 30 నుంచి 40 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి.ఢిల్లీలో 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.ఈ ఉదృతి ఇలానే కొనసాగితే మరో రెండు రోజుల్లో రోజువారీ కేసులు నాలుగు లక్షలకు పైగా నమోదయ్యే అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- టీం ఇండియాతో మార్మోగిన వాంఖడే స్టేడియం..
- స్ఫూర్తిమంతంగా సింగపూర్ తెలుగు సమాజం రక్తదాన కార్యక్రమం
- సీఎం రేవంత్రెడ్డి కామెంట్స్..స్పందించిన ఫిలిం ఛాంబర్..
- అన్విత గ్రూప్ రూ.2,000 కోట్ల భారీ గృహ సముదాయ ప్రాజెక్టు: సీఎండీ అచ్యుతరావు బొప్పన
- ఇంకా పరారీలోనే భోలే బాబా, కీలక ప్రకటన చేసిన పోలీసులు
- ఇసుకను బ్లాక్ లో అమ్మితే బొమ్మ చూపిస్తాం...స్ట్రాంగ్ వార్ణింగ్ ఇచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర
- 2 కిలోగ్రాముల డ్రగ్స్ స్వాధీనం.. అనుమానితులు అరెస్ట్
- ఒమన్ - జిసిసి మధ్య కీలక ఒప్పందం
- కార్మికులకు ఉచిత నీరు, ఐస్ క్రీం పంపిణీ
- హజెమ్ అల్ థెమైడ్ స్ట్రీట్ తాత్కాలికంగా మూసివేత