బూస్టర్ డోస్ కు కువైట్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- October 05, 2021కువైట్: కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ సేఫ్ సైడ్ గా బూస్టర్ డోస్ ను కూాడా ఇవ్వాలని కువైట్ ప్రభుత్వం నిర్ణయించింది. రెండు డోస్ లు వేసుకున్నప్పటికీ కొంతమందికి కరోనా పాజిటివ్ వస్తోంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులున్న 60 ఏళ్లుకు పైబడిన వ్యక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వీరికి రెండు డోస్ ల వ్యాక్సినేషన్ పూర్తైన సరే బూస్టర్ డోస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్రంట్ లైన వర్కర్స్, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారికి కూడా బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. ఈ మూడు గ్రూప్ ల వారికి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చే 6 నెలల పాటు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రభుత్వం సూచించిన మూడు గ్రూప్ ల వారు మొబైల్ మెసేజ్ ద్వారా గానీ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కువైట్ ప్రభుత్వం తెలిపింది.
తాజా వార్తలు
- పాన్ కార్డు స్కామ్లతో జాగ్రత్త..
- విశాఖ స్టీల్ ప్లాంట్ పై స్పెషల్ ఫోకస్..
- లోక్సభలో పవన్ పై ప్రశంసలు కురిపించిన ఎంపీ బాలశౌరి
- ప్రధాని మోదీని కలిసిన గవర్నర్ దత్తాత్రేయ
- రౌడీయిజం, హింస, అక్రమాలు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఉద్యోగాలు లేకుండానే యూఏఈకి ప్రవాసుల రాక.. అధ్యయనం
- HMC సెప్సిస్ డ్యాష్బోర్డ్.. పేషంట్లకు మెరుగైన సేవలు
- ఒమన్లో ట్రంప్ ఇంటర్నేషనల్ రిసార్ట్ ప్రారంభం
- డైరీ బాటిళ్లలో తేడాలు..సౌదీ ఛాంబర్స్ ఫెడరేషన్ క్లారిటీ
- యూఏఈ నివాస వీసా రద్దయిందా? ఇలా దరఖాస్తు చేయండి..