ఈద్ రద్దీ.. మావలే సెంట్రల్ మార్కెట్ పని గంటలు పొడిగింపు
- July 05, 2022మస్కట్: ఈద్ అల్ అదా రద్దీ నెలకొన్న వేళ కూరగాయలు, పండ్ల కోసం మావాలే సెంట్రల్ మార్కెట్ పని గంటలను మస్కట్ మునిసిపాలిటీ పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 4.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విక్రయదారులు, వినియోగదారుల కోసం మార్కెట్ తెరిచి ఉంటుందని తెలిపింది. పొడిగించిన పని గంటలు శుక్రవారం(జూలై 9) వరకు కొనసాగుతాయని పేర్కొంది. ఈద్ అల్ అదా షాపింగ్ను సులభతరం చేయడానికి పని గంటలు పొడిగించబడ్డాయని పేర్కొన్నారు. హోల్సేల్ వ్యాపారులు గేట్ నంబర్ 1 నుండి.. వ్యక్తిగత వినియోగదారులు గేట్ నంబర్ 2ను వినియోగించోవాలని కోరింది. ఈద్ అల్ అధా మొదటి, రెండవ రోజున మార్కెట్ మూసివేయబడుతుందని మస్కట్ మునిసిపాలిటీ తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ హాలిడేస్..లెజెండ్స్ మ్యాచ్ కోసం స్పెషల్ ప్యాకేజీలు..!!
- తుబ్లీ కారు దొంగతనం..మహిళా జైలుశిక్ష రద్దు..!!
- ఖైతాన్లో ట్రాఫిక్ క్యాంపెయిన్.. 51 మంది అరెస్టు..!!
- అల్ దఖిలియాలో ఒంటె రేసులు ప్రారంభం..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ గైడ్.. టిక్కెట్లు, ప్రత్యేకతలు..!!
- ముహైస్నా బ్రిడ్జి సమీపంలో ప్రమాదం..వాహనం బోల్తా..!!
- సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఎదురుదెబ్బ..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సౌదీ నుంచి స్వదేశానికి చేరిన నిర్మల్ జిల్లావాసి
- లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు
- మహిళా టీ20 ప్రపంచకప్..భారత్ పై న్యూజిలాండ్ విజయం