ఇంటర్ బోర్డ్ వద్ద ఉద్రిక్తత.. ఏబీవీపీ విద్యార్థుల అరెస్ట్
- June 07, 2023హైదరాబాద్: హైదరాబాద్ ఇంటర్ బోర్డు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అధిక ఫీజులు తీసుకుంటున్న కార్పొరేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డును ముట్టడించింది ఏబీవీపీ. గుర్తింపు లేకుండా నడుస్తున్న ఇంటర్ జూనియర్ కాలేజీల రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఏబీవీపీ విద్యార్థులు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఇంటర్ బోర్డు ముందు విద్యార్థులు ఆందోళకు దిగారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో ఇంటర్ బోర్డు లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు విద్యార్థులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత.. లైసెన్స్ పొందిన ట్రాన్స్ పోర్టల్స్ జాబితా విడుదల..!!
- భారతీయులకు శుభవార్త చెప్పిన యూఏఈ..ఆన్-అరైవల్ విస్తరణ..!!
- డిసెంబర్లో చరిత్ర సృష్టించనున్న ఒమన్.. ఎట్లాక్ సంచలన ప్రకటన..!!
- ఈ వీకెండ్ లో భారీ వర్షాలు.. ఖతార్ వాసులకు అలెర్ట్..!!
- AI-కెమెరాలు యాక్టివ్..6 నెలల్లో 1.5 మిలియన్ల నోటీసులు జారీ..!!
- సౌదీ అరేబియాలో క్రౌడ్ ఫండింగ్ నిబంధనల్లో కీలక మార్పులు..!!
- డల్లాస్లో దిగ్విజయంగా NATS వాలీబాల్ టోర్నమెంట్
- అంగరంగ వైభవంగా మహాత్మాగాంధీ మెమోరియల్ దశమ వార్షికోత్సవ వేడుకలు
- కాలేజీ అడ్మిషన్ల సంసిద్ధత పై అవగాహన కల్పించిన NATS
- అతిథి దేవో భవ 2024ను ప్రారంభించిన ఆర్జీఐఏ