డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు గుడ్డు (ఎగ్) తినొచ్చా.?
- August 21, 2023నేటి కాలంలో డయాబెటిస్తో బాధపడే వారు చాలా ఎక్కవైపోయారు. వయసుతో సంబంధం లేకుండానే ఈ షుగర్ వ్యాధి సంక్రమిస్తోంది. జన్యుపరమైన కారణాలు కూడా షుగర్ వ్యాప్తికి ప్రధాన కారణంగా చెబుతుంటారు. అయితే, షుగర్ ఒక్కసారి వస్తే తగ్గించుకోవడం కష్టమే.. అనే అపోహలుంటాయ్ చాలా మందిలో.
అయితే అది కేవలం అపోహం మాత్రమే అంటున్నారు నిపుణులు. షుగర్ వ్యాధిని కొన్ని ఆహారపు అలవాట్ల ద్వారా నియంత్రణలో వుంచుకోవచ్చని వారు సూచిస్తున్నారు.
ఆ సంగతి అటుంచితే, డయాబెటిస్ వున్నవారు కోడి గుడ్డు తీనకూడదని అంటుంటారు. అందులో ఎంత మాత్రమూ నిజం లేదంటున్నారు డయాబెటిక్ నిపుణులు.
గుడ్డులో ప్రొటీన్స్ ఎక్కువగా వుంటాయ్. అందువల్ల త్వరగా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. తద్వారా మితంగా ఆహారం తీసుకుంటాం. షుగర్ వ్యాధి గ్రస్థులు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఇదే. ఆహారం మితంగా తీసుకోవడం వల్ల బరువు కంట్రోల్ అవుతుంది. బరువు కంట్రోల్లో వుంచడం డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు పాటించాల్సిన మొట్ట మొదటి నియమం. సో, ఎటువంటి అపోహ, అనుమానం లేకుండా డయాబెటిస్ వున్నవాళ్లు కోడిగుడ్డును తమ ఆహారంలో చేర్చుకోవచ్చు.
తాజా వార్తలు
- విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత.. లైసెన్స్ పొందిన ట్రాన్స్ పోర్టల్స్ జాబితా విడుదల..!!
- భారతీయులకు శుభవార్త చెప్పిన యూఏఈ..ఆన్-అరైవల్ విస్తరణ..!!
- డిసెంబర్లో చరిత్ర సృష్టించనున్న ఒమన్.. ఎట్లాక్ సంచలన ప్రకటన..!!
- ఈ వీకెండ్ లో భారీ వర్షాలు.. ఖతార్ వాసులకు అలెర్ట్..!!
- AI-కెమెరాలు యాక్టివ్..6 నెలల్లో 1.5 మిలియన్ల నోటీసులు జారీ..!!
- సౌదీ అరేబియాలో క్రౌడ్ ఫండింగ్ నిబంధనల్లో కీలక మార్పులు..!!
- డల్లాస్లో దిగ్విజయంగా NATS వాలీబాల్ టోర్నమెంట్
- అంగరంగ వైభవంగా మహాత్మాగాంధీ మెమోరియల్ దశమ వార్షికోత్సవ వేడుకలు
- కాలేజీ అడ్మిషన్ల సంసిద్ధత పై అవగాహన కల్పించిన NATS
- అతిథి దేవో భవ 2024ను ప్రారంభించిన ఆర్జీఐఏ