ఈజిప్ట్ రోడ్డు ప్రమాదం..35 మంది మృతి
- October 28, 2023కైరో: ఈజిప్టులోని కైరో-అలెగ్జాండ్రియా మోటర్వేలో బస్సు మరియు అనేక కార్లు ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో కనీసం 35 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడినట్లు సమాచారం. "వాడీ అల్-నట్రూన్ సమీపంలోని కైరో-అలెగ్జాండ్రియా ఎడారి రహదారిపై జరిగిన ఘోర ప్రమాదంలో 35 మంది మృతి చెందారు. వీరిలో కనీసం 18 మంది కాలిపోయి మరణించారు. కనీసం 53 మంది గాయపడ్డారు" అని స్థానిక అధికారులు తెలిపారు. కారు నుండి ఆయిల్ లీక్ కావడం వల్ల ఈ విషాద ప్రమాదం సంభవించి ఉండవచ్చని, ఇది ఇతర వాహనాలకు మంటలు వ్యాపించిందని, పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్, విశాఖ నుంచి కొత్తగా మరిన్ని విమాన సర్వీసులు...!
- తిరిగి ఆనంద్ కు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ గా బాధ్యతలు..!!
- వినాయక పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మూడు జోన్లుగా హైడ్రా !
- గదిలో, బాత్రూంలో స్పై కెమెరాలు ఉంటే ఎలా గుర్తించాలి?
- మరింత ఈజీగా ఫ్లైట్ టికెట్ బుకింగ్
- నేడు శ్రీసప్తముఖ మహా శక్తి గణపతి పూజలో సీఎం రేవంత్
- 5.40లక్షల మంది సందర్శకులను ఆకర్షించిన ఆర్ట్ గ్యాలరీలు..!
- ఒమానీల కోసం 32 కొత్త ప్రొఫెషన్స్ రిజర్వ్.. జాబితా ఔట్..!
- ట్రాఫిక్ ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమా?