అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి
- November 28, 2023మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్లోని నిజ్వాలోని విలాయత్లోని కర్షా ఇండస్ట్రియల్ ఏరియాలోని బ్లాక్ స్మిత్(కమ్మరి) దుకాణంలో మంటలు చెలరేగడంతో ఒక వ్యక్తి మరణించగా.. మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) వెల్లడించిన వివరాల ప్రకారం.. నిజ్వాలోని విలాయత్లోని కర్షా ఇండస్ట్రియల్ ఏరియాలోని బ్లాక్ స్మిత్ దుకాణంలో అగ్ని ప్రమాదంపై జరిగింది. సమాచారం అందిన వెంటనే సిడిఎఎ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు.. అతడు అత్యవసర వైద్య సంరక్షణలో ఉన్నట్లు సిడిఎఎ పేర్కొంది.
తాజా వార్తలు
- విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత.. లైసెన్స్ పొందిన ట్రాన్స్ పోర్టల్స్ జాబితా విడుదల..!!
- భారతీయులకు శుభవార్త చెప్పిన యూఏఈ..ఆన్-అరైవల్ విస్తరణ..!!
- డిసెంబర్లో చరిత్ర సృష్టించనున్న ఒమన్.. ఎట్లాక్ సంచలన ప్రకటన..!!
- ఈ వీకెండ్ లో భారీ వర్షాలు.. ఖతార్ వాసులకు అలెర్ట్..!!
- AI-కెమెరాలు యాక్టివ్..6 నెలల్లో 1.5 మిలియన్ల నోటీసులు జారీ..!!
- సౌదీ అరేబియాలో క్రౌడ్ ఫండింగ్ నిబంధనల్లో కీలక మార్పులు..!!
- డల్లాస్లో దిగ్విజయంగా NATS వాలీబాల్ టోర్నమెంట్
- అంగరంగ వైభవంగా మహాత్మాగాంధీ మెమోరియల్ దశమ వార్షికోత్సవ వేడుకలు
- కాలేజీ అడ్మిషన్ల సంసిద్ధత పై అవగాహన కల్పించిన NATS
- అతిథి దేవో భవ 2024ను ప్రారంభించిన ఆర్జీఐఏ