దుబాయ్ లో ఘనంగా యూఏఈ 52వ నేషనల్ డే వేడుకలు
- December 02, 2023దుబాయ్: యూఏఈ 52వ నేషనల్ డే సంధర్బంగా తెలంగాణ వాసులు బర్ దుబాయ్ లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.గల్ఫ్ కార్మీకులకు మరియు గల్ఫ్ లో నివసించు తున్న ప్రతి భారతీయుడికి రెండో మాతృదేశంగా భావిస్తామని టి.పి.సి.సి గల్ఫ్ కన్వీనర్ ఎస్.వి.రెడ్డి అన్నారు.ఎంతో మందికి బ్రతుకు తెరువు చూపించన ఈ దేశానికి ఎల్లవేళలో రుణపడి ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో మోతెరాములు, అరుణ్ కుమార్ సుర్నిదా,కోరేపు మల్లేష్, సుతారి సత్యం తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- డల్లాస్లో దిగ్విజయంగా NATS వాలీబాల్ టోర్నమెంట్
- అంగరంగ వైభవంగా మహాత్మాగాంధీ మెమోరియల్ దశమ వార్షికోత్సవ వేడుకలు
- కాలేజీ అడ్మిషన్ల సంసిద్ధత పై అవగాహన కల్పించిన NATS
- అతిథి దేవో భవ 2024ను ప్రారంభించిన ఆర్జీఐఏ
- పాఠశాల పై వైమానిక దాడి..28 మంది దుర్మరణం!
- వీసా క్షమాభిక్ష ఉల్లంఘించే రెసిడెన్సీదారులకు UAE హెచ్చరిక
- నగదు భిక్షాటన నిలిపివేయాలంటూ వైరల్ న్యూస్
- 80లక్షల భారతీయుల ఖాతాలను బ్యాన్ చేసిన వాట్సప్. ఎందుకో తెలుసా..?
- UAEలో AED 300 చేరుకున్న 22K గోల్డ్ గ్రాము ధర...
- రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ బైక్, లాంచ్ డేట్ ఇదే