యూఏఈ కార్పొరేట్ టాక్స్: కొత్తగా నమోదు ఆలస్యానికి Dh10,000 జరిమానా
- February 28, 2024యూఏఈ: కార్పొరేట్ పన్ను కోసం ఆలస్యంగా నమోదు చేసుకున్న వారికి కొత్త Dh10,000 జరిమానాను ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పన్ను చెల్లింపుదారులను పన్ను నిబంధనలకు అనుగుణంగా ప్రోత్సహించడానికి మరియు సకాలంలో నమోదు చేసుకోవడానికి పెనాల్టీ ప్రవేశపెట్టినట్లు తెలిపింది. కార్పొరేట్ పన్ను చట్టం సంబంధించి ఉల్లంఘనల కోసం ఫెడరల్ టాక్స్ అథారిటీ (FTA) ద్వారా విధించబడే పరిపాలనాపరమైన జరిమానాలు ఆగస్టు 1, 2023 నుండి అమలులోకి వచ్చాయి. కొత్త జరిమానా మార్చి 1, 2024 నుండి అమలులోకి వస్తుంది.
తాజా వార్తలు
- ప్రవక్త పుట్టినరోజు.. సెప్టెంబర్ 15న ప్రభుత్వ సెలవు
- ఒమన్ లో ప్రయాణికుల రద్దీకి ప్రత్యేక కార్యాచరణ..!
- హైవేపై క్రూయిజ్ కంట్రోల్ ఫెయిల్.. డ్రైవర్ను రక్షించిన పోలీసులు
- సౌదీలో కస్టమ్స్ సర్వీస్ ఫీజులపై తగ్గింపు..!
- హైదరాబాద్, విశాఖ నుంచి కొత్తగా మరిన్ని విమాన సర్వీసులు...!
- తిరిగి ఆనంద్ కు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ గా బాధ్యతలు..!!
- వినాయక పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మూడు జోన్లుగా హైడ్రా !
- గదిలో, బాత్రూంలో స్పై కెమెరాలు ఉంటే ఎలా గుర్తించాలి?
- మరింత ఈజీగా ఫ్లైట్ టికెట్ బుకింగ్