జనం కోసం ఆలోచించే వ్యక్తి వైఎస్ జగన్: నటుడు భాను చందర్
- April 20, 2024చెన్నై: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ వేరే లెవల్లో ఉంది. బస్సుయాత్ర చేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విశేషాదరణ దక్కుతోంది. ప్రతిచోటా జనాలు నీరాజనాలు పలుకుతున్నారు.
తమ అభిమానాన్ని చూపిస్తున్నారు. మరోవైపు పలువురు నటులు కూడా జగన్పై తమకున్న ప్రేమని మాటల్లో వ్యక్తపరుస్తున్నారు. అలా సీనియర్ నటుడు భానుచందర్.. రాబోయే ఐదేళ్లకు కూడా వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.
'వచ్చే ఐదేళ్లకు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అవుతారు. ఎందుకంటే జనాలకు ఎంతో మేలు చేశారు. ప్రజలకు మంచి చేసేవాళ్లే సీఎం అవుతారు. అలానే జనం కోసం ఆలోచించే వ్యక్తి జగన్. రాబోయే ఎన్నికల్లో అది ప్రూవ్ అవుతుంది' అని నటుడు భానుచందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- AI-కెమెరాలు యాక్టివ్..6 నెలల్లో 1.5 మిలియన్ల నోటీసులు జారీ..!!
- సౌదీ అరేబియాలో క్రౌడ్ ఫండింగ్ నిబంధనల్లో కీలక మార్పులు..!!
- డల్లాస్లో దిగ్విజయంగా NATS వాలీబాల్ టోర్నమెంట్
- అంగరంగ వైభవంగా మహాత్మాగాంధీ మెమోరియల్ దశమ వార్షికోత్సవ వేడుకలు
- కాలేజీ అడ్మిషన్ల సంసిద్ధత పై అవగాహన కల్పించిన NATS
- అతిథి దేవో భవ 2024ను ప్రారంభించిన ఆర్జీఐఏ
- పాఠశాల పై వైమానిక దాడి..28 మంది దుర్మరణం!
- వీసా క్షమాభిక్ష ఉల్లంఘించే రెసిడెన్సీదారులకు UAE హెచ్చరిక
- నగదు భిక్షాటన నిలిపివేయాలంటూ వైరల్ న్యూస్
- 80లక్షల భారతీయుల ఖాతాలను బ్యాన్ చేసిన వాట్సప్. ఎందుకో తెలుసా..?