హవల్లీ సమీపంలో రోడ్డు ప్రమాదం..భారతీయుడు మృతి
- May 25, 2024కువైట్: ఐదవ రింగ్ రోడ్డులోని హవల్లీ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో భారతీయ జాతీయుడు మరణించాడు. కేరళకు చెందిన అల్బిన్ జోసెఫ్ ఐదో రింగ్ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టింది. 51 ఏళ్ల అల్బిన్ తన డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. అతను విద్యుత్ మరియు నీటి అథారిటీ (MEW) మంత్రిత్వ శాఖతో పని చేస్తున్నారు. అల్బిన్ కు భార్య బిందు, పిల్లలు అన్నా, అన్నేమేరీ, ఆండ్రియా ఉన్నారు. వారందరూ కువైట్లోనే ఉంటున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్, విశాఖ నుంచి కొత్తగా మరిన్ని విమాన సర్వీసులు...!
- తిరిగి ఆనంద్ కు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ గా బాధ్యతలు..!!
- వినాయక పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మూడు జోన్లుగా హైడ్రా !
- గదిలో, బాత్రూంలో స్పై కెమెరాలు ఉంటే ఎలా గుర్తించాలి?
- మరింత ఈజీగా ఫ్లైట్ టికెట్ బుకింగ్
- నేడు శ్రీసప్తముఖ మహా శక్తి గణపతి పూజలో సీఎం రేవంత్
- 5.40లక్షల మంది సందర్శకులను ఆకర్షించిన ఆర్ట్ గ్యాలరీలు..!
- ఒమానీల కోసం 32 కొత్త ప్రొఫెషన్స్ రిజర్వ్.. జాబితా ఔట్..!
- ట్రాఫిక్ ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమా?