ప్రయాణికులకు శుభవార్త..ఎనర్జీ మెట్రో స్టేషన్ పునః ప్రారంభం
- May 25, 2024దుబాయ్: రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకారం, ఏప్రిల్ మధ్యలో ఎమిరేట్లో భారీ వర్షాలు కురిసిన తరువాత మూసివేసిన దుబాయ్ లోని ఎనర్జీ మెట్రో స్టేషన్ ఇప్పుడు తిరిగి ప్రారంభమైంది.
ఈ మేరకు అధికార యంత్రాంగం ఒక ప్రకటన విడుదల చేసింది. "RTA విజయవంతంగా దుబాయ్ మెట్రో యొక్క పూర్తి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది." అని తెలిపింది. స్టేషన్ మే 28న కార్యకలాపాలను పునఃప్రారంభించాల్సి ఉండగా, ప్రణాళిక కంటే ముందే తిరిగి ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. మే 19న షెడ్యూల్ కంటే ముందే ఆన్పాసివ్, ఈక్విటీ మరియు మష్రెక్ మెట్రో స్టేషన్లను పునర్ ప్రారంభించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఈషా ఫౌండేషన్ కు భారీ ఊరట
- విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత.. లైసెన్స్ పొందిన ట్రాన్స్ పోర్టల్స్ జాబితా విడుదల..!!
- భారతీయులకు శుభవార్త చెప్పిన యూఏఈ..ఆన్-అరైవల్ విస్తరణ..!!
- డిసెంబర్లో చరిత్ర సృష్టించనున్న ఒమన్.. ఎట్లాక్ సంచలన ప్రకటన..!!
- ఈ వీకెండ్ లో భారీ వర్షాలు.. ఖతార్ వాసులకు అలెర్ట్..!!
- AI-కెమెరాలు యాక్టివ్..6 నెలల్లో 1.5 మిలియన్ల నోటీసులు జారీ..!!
- సౌదీ అరేబియాలో క్రౌడ్ ఫండింగ్ నిబంధనల్లో కీలక మార్పులు..!!
- డల్లాస్లో దిగ్విజయంగా NATS వాలీబాల్ టోర్నమెంట్
- అంగరంగ వైభవంగా మహాత్మాగాంధీ మెమోరియల్ దశమ వార్షికోత్సవ వేడుకలు
- కాలేజీ అడ్మిషన్ల సంసిద్ధత పై అవగాహన కల్పించిన NATS