సీఎం రేవంత్ రెడ్డితో లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ హెడ్ భేటీ
- June 18, 2024![1 సీఎం రేవంత్ రెడ్డితో లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ హెడ్ భేటీ](https://www.maagulf.com/godata/articles/202406/TEL_1718732209.jpg)
హైదరాబాద్: తెలంగాణ లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక అగ్ర సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు ముందుగా రాగా..తాజాగా మంగళవారం లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ హెడ్ ఫెర్నాండెజ్..సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని సత్కరించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, స్పేస్ విభాగంలో పెట్టుబడులు పెట్టేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో దావోస్లో చర్చలు సైతం జరిపింది. అయితే, లాక్హీడ్ మార్టిన్ కంపెనీ ఏరోస్పేస్, మిలిటరీ సపోర్ట్, సెక్యూరిటీ, టెక్నాలజీస్ పరిశ్రమలో అతిపెద్ద కంపెనీలలో ఒకటి.
తాజా వార్తలు
- పాన్ కార్డు స్కామ్లతో జాగ్రత్త..
- విశాఖ స్టీల్ ప్లాంట్ పై స్పెషల్ ఫోకస్..
- లోక్సభలో పవన్ పై ప్రశంసలు కురిపించిన ఎంపీ బాలశౌరి
- ప్రధాని మోదీని కలిసిన గవర్నర్ దత్తాత్రేయ
- రౌడీయిజం, హింస, అక్రమాలు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఉద్యోగాలు లేకుండానే యూఏఈకి ప్రవాసుల రాక.. అధ్యయనం
- HMC సెప్సిస్ డ్యాష్బోర్డ్.. పేషంట్లకు మెరుగైన సేవలు
- ఒమన్లో ట్రంప్ ఇంటర్నేషనల్ రిసార్ట్ ప్రారంభం
- డైరీ బాటిళ్లలో తేడాలు..సౌదీ ఛాంబర్స్ ఫెడరేషన్ క్లారిటీ
- యూఏఈ నివాస వీసా రద్దయిందా? ఇలా దరఖాస్తు చేయండి..