బస్సులో శవమై కనిపించిన ప్రవాసుడు
- June 29, 2024కువైట్: సాల్మియాలో బస్సులో పాకిస్థాన్ ప్రవాసుడి మృతదేహం లభ్యమైంది. సాల్మియాలోని పార్కింగ్ స్థలంలో ఆగి ఉన్న బస్సులో ఒక వ్యక్తి మృతదేహంఉందని అధికారులకు సమాచారం అందింది. భద్రతా మరియు ఫోరెన్సిక్ అధికారులు ఆ ఉన్న ప్రదేశానికి చేరుకుని, మృతదేహం పాకిస్తాన్ ప్రవాసుడిదిగా గుర్తించారు. ప్రాసిక్యూషన్ క్రిమినల్ కేసు నమోదు చేసింది. సదరు వ్యక్తి మరణానికి కారణాన్ని గుర్తించడానికి మృతదేహాన్ని ఫోరెన్సిక్ తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్లో కీలక పరిణామం..
- ఎక్స్-ఫుడ్ ట్రక్ ఉద్యోగికి కాసేషన్ కోర్టులో చుక్కెదురు
- హత్య కేసులో నిందితుడైన కొడుకు.. కోర్టును ఆశ్రయించిన తండ్రి
- మూన్ దీవిలో డైవర్ ను కాపాడిన రాయల్ ఫ్యామిలీ మెంబర్..!
- టెలిగ్రామ్ నుండి 18.6 మిలియన్ల కంటెంట్ తొలగింపు
- కువైట్ లో ప్రవాసులకు ప్రింటెడ్ డ్రైవింగ్ లైసెన్స్ జారీ..!
- ఒమన్లో ప్రమోషన్లకు అనుమతి అవసరం లేదు
- శ్రీవారికి నివేదించే అన్న ప్రసాదాల తయారీలో మార్పు.. టీటీడీ క్లారిటీ
- తెలుగు రాష్ట్రాలకు వచ్చేస్తున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా మహేశ్ చంద్ర లడ్హా నియామకం