బస్సులో శవమై కనిపించిన ప్రవాసుడు
- June 29, 2024![1 బస్సులో శవమై కనిపించిన ప్రవాసుడు](https://www.maagulf.com/godata/articles/202406/bbb_1719661121.jpg)
కువైట్: సాల్మియాలో బస్సులో పాకిస్థాన్ ప్రవాసుడి మృతదేహం లభ్యమైంది. సాల్మియాలోని పార్కింగ్ స్థలంలో ఆగి ఉన్న బస్సులో ఒక వ్యక్తి మృతదేహంఉందని అధికారులకు సమాచారం అందింది. భద్రతా మరియు ఫోరెన్సిక్ అధికారులు ఆ ఉన్న ప్రదేశానికి చేరుకుని, మృతదేహం పాకిస్తాన్ ప్రవాసుడిదిగా గుర్తించారు. ప్రాసిక్యూషన్ క్రిమినల్ కేసు నమోదు చేసింది. సదరు వ్యక్తి మరణానికి కారణాన్ని గుర్తించడానికి మృతదేహాన్ని ఫోరెన్సిక్ తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..
- నియంత్రిత ఔషధాల కోసం ఆన్లైన్ సేవ..బహ్రెయిన్
- భయంకరంగా ఢీకొట్టుకున్న వాహనాలు..హెచ్చరిక జారీ
- రెసిడెన్సీ ఉల్లంఘనదారులపై కువైట్ కొరడా
- దోఫర్ గవర్నరేట్లో విద్యుత్ సమస్యలకు చెక్..!
- ప్రపంచ ప్రతిభావంతులకు సౌదీ పౌరసత్వం
- దుబాయ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ఆంక్షలు
- హైదరాబాద్లో ర్యాలీ వద్దన్న ఏపీ సీఎం చంద్రబాబు..
- వేసవి సెలవులు..'డర్టీ కార్'కు dh3,000 వరకు పెనాల్టీ..!
- ముహర్రం 1న పవిత్ర కాబాకు కొత్త కిస్వా అలంకరణ