బస్సులో శవమై కనిపించిన ప్రవాసుడు
- June 29, 2024![1 బస్సులో శవమై కనిపించిన ప్రవాసుడు](https://www.maagulf.com/godata/articles/202406/bbb_1719661121.jpg)
కువైట్: సాల్మియాలో బస్సులో పాకిస్థాన్ ప్రవాసుడి మృతదేహం లభ్యమైంది. సాల్మియాలోని పార్కింగ్ స్థలంలో ఆగి ఉన్న బస్సులో ఒక వ్యక్తి మృతదేహంఉందని అధికారులకు సమాచారం అందింది. భద్రతా మరియు ఫోరెన్సిక్ అధికారులు ఆ ఉన్న ప్రదేశానికి చేరుకుని, మృతదేహం పాకిస్తాన్ ప్రవాసుడిదిగా గుర్తించారు. ప్రాసిక్యూషన్ క్రిమినల్ కేసు నమోదు చేసింది. సదరు వ్యక్తి మరణానికి కారణాన్ని గుర్తించడానికి మృతదేహాన్ని ఫోరెన్సిక్ తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- TGSPDCL వెబ్సైట్ ద్వారానే విద్యుత్ బిల్లులు
- డిసెంబర్ 12 నుంచి ‘మనామా హెల్త్ కాంగ్రెస్-ఎక్స్పో 2024’
- కువైట్ చేపల పేరుతో మోసాలు.. దుకాణాలు సీజ్
- ఒమన్ లో 'లైవ్ ది వైబ్' ప్రచారం ప్రారంభం
- 6-రోజులు వర్సెస్ 4-రోజుల వర్క్ వీక్.. జోరుగా చర్చ
- సౌదీలో హెల్త్ క్లస్టర్లకు ఆమోదం
- కొత్త ఎస్పోర్ట్స్, గేమ్ డిజైన్ అకాడమీ.. విద్యార్థులకు స్కాలర్షిప్లు
- నడిరోడ్డు పై కుప్పకూలిన విమానం..ముగ్గురు మృతి
- పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- షార్జాలో రెసిడెన్షియల్ టవర్ లో అగ్నిప్రమాదం