బస్సులో శవమై కనిపించిన ప్రవాసుడు

- June 29, 2024 , by Maagulf
బస్సులో శవమై కనిపించిన ప్రవాసుడు

కువైట్: సాల్మియాలో బస్సులో పాకిస్థాన్ ప్రవాసుడి మృతదేహం లభ్యమైంది. సాల్మియాలోని పార్కింగ్ స్థలంలో ఆగి ఉన్న బస్సులో ఒక వ్యక్తి మృతదేహంఉందని అధికారులకు సమాచారం అందింది. భద్రతా మరియు ఫోరెన్సిక్ అధికారులు ఆ ఉన్న ప్రదేశానికి చేరుకుని, మృతదేహం పాకిస్తాన్ ప్రవాసుడిదిగా గుర్తించారు. ప్రాసిక్యూషన్ క్రిమినల్ కేసు నమోదు చేసింది. సదరు వ్యక్తి మరణానికి కారణాన్ని గుర్తించడానికి మృతదేహాన్ని ఫోరెన్సిక్ తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com