ఉద్యోగులపై వేధింపులు.. 6నెలల జైలుశిక్ష, Dh5,000జరిమానా
- June 30, 2024![1 ఉద్యోగులపై వేధింపులు.. 6నెలల జైలుశిక్ష, Dh5,000జరిమానా](https://www.maagulf.com/godata/articles/202406/ccc_1719741847.jpg)
యూఏఈ: 2021 యొక్క ఫెడరల్ డిక్రీ చట్టం నం. 33, ఉపాధి సంబంధాల నియంత్రణపై ఆర్టికల్ 13(13)కి అనుగుణంగా ఒక సంస్థ యజమాని తప్పనిసరిగా ఉద్యోగికి సురక్షితమైన మరియు సముచితమైన పని వాతావరణాన్ని అందించాలి. ఉపాధి చట్టంలోని ఆర్టికల్ 14(2) లైంగిక, శబ్ద, శారీరక మరియు మానసిక వేధింపులతో సహా వివిధ రకాల వేధింపులను స్పష్టంగా నిషేధించారు. ఈ రకమైన వేధింపులు యజమానులు, ఉన్నతాధికారులు, సహోద్యోగులు లేదా బాధిత ఉద్యోగితో కలిసి ఇలాంటి వేధింపులకు పాల్పడితే.. కనీసం ఆరు నెలల జైలు శిక్ష లేదా 5,000 దిర్హాం వరకు జరిమానా విధించబడుతుంది. పని ప్రదేశంలో లైంగి వేధింపులకు పాల్పడితే మానవ వనరులు మరియు ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE)కి ఫిర్యాదు చేయవచ్చని ఆశిష్ మెహతా & అసోసియేట్స్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ భాగస్వామి ఆశిష్ మెహతా వెల్లడించారు.
తాజా వార్తలు
- అన్విత గ్రూప్ రూ.2,000 కోట్ల భారీ గృహ సముదాయ ప్రాజెక్టు: సీఎండీ అచ్యుతరావు బొప్పన
- ఇంకా పరారీలోనే భోలే బాబా, కీలక ప్రకటన చేసిన పోలీసులు
- ఇసుకను బ్లాక్ లో అమ్మితే బొమ్మ చూపిస్తాం...స్ట్రాంగ్ వార్ణింగ్ ఇచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర
- 2 కిలోగ్రాముల డ్రగ్స్ స్వాధీనం.. అనుమానితులు అరెస్ట్
- ఒమన్ - జిసిసి మధ్య కీలక ఒప్పందం
- కార్మికులకు ఉచిత నీరు, ఐస్ క్రీం పంపిణీ
- హజెమ్ అల్ థెమైడ్ స్ట్రీట్ తాత్కాలికంగా మూసివేత
- సౌదీలో అమల్లోకి కొత్త సామాజిక బీమా చట్టం..బెనిఫిట్స్..!
- IPL మానియా గెస్ & విన్ కాంటెస్ట్.. విజేతలకు గిఫ్ట్స్ అందజేత
- రూ.5వేలతో పుష్పక్ ఏసీ జనరల్ బస్పాస్