టీటీడీ ఈవో శ్యామలరావు కీలక నిర్ణయం
- July 01, 2024![1 టీటీడీ ఈవో శ్యామలరావు కీలక నిర్ణయం](https://www.maagulf.com/godata/articles/202407/TT_1719772992.jpg)
తిరుమల: టీటీడీ ఈవో శ్యామలరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ వెబ్సైట్లో గత పాలకమండలి తీర్మానాలు పెట్టించారు. 2023 ఆగస్టు 7వ తేదీ నుంచి 2024 మార్చి 11వ తేదీ వరకు జరిగిన 8 పాలకమండలి తీర్మానాలు టీటీడీ వెబ్సైట్లో పెట్టాలని ఈవో ఆదేశాలు ఇచ్చారు.
టీటీడీ పాలకమండలి నిర్ణయాలు పాదర్శకంగా అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం తీర్మానాలను గోప్యంగా ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- టీం ఇండియాతో మార్మోగిన వాంఖడే స్టేడియం..
- స్ఫూర్తిమంతంగా సింగపూర్ తెలుగు సమాజం రక్తదాన కార్యక్రమం
- సీఎం రేవంత్రెడ్డి కామెంట్స్..స్పందించిన ఫిలిం ఛాంబర్..
- అన్విత గ్రూప్ రూ.2,000 కోట్ల భారీ గృహ సముదాయ ప్రాజెక్టు: సీఎండీ అచ్యుతరావు బొప్పన
- ఇంకా పరారీలోనే భోలే బాబా, కీలక ప్రకటన చేసిన పోలీసులు
- ఇసుకను బ్లాక్ లో అమ్మితే బొమ్మ చూపిస్తాం...స్ట్రాంగ్ వార్ణింగ్ ఇచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర
- 2 కిలోగ్రాముల డ్రగ్స్ స్వాధీనం.. అనుమానితులు అరెస్ట్
- ఒమన్ - జిసిసి మధ్య కీలక ఒప్పందం
- కార్మికులకు ఉచిత నీరు, ఐస్ క్రీం పంపిణీ
- హజెమ్ అల్ థెమైడ్ స్ట్రీట్ తాత్కాలికంగా మూసివేత