టీటీడీ ఈవో శ్యామలరావు కీలక నిర్ణయం
- July 01, 2024![1 టీటీడీ ఈవో శ్యామలరావు కీలక నిర్ణయం](https://www.maagulf.com/godata/articles/202407/TT_1719772992.jpg)
తిరుమల: టీటీడీ ఈవో శ్యామలరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ వెబ్సైట్లో గత పాలకమండలి తీర్మానాలు పెట్టించారు. 2023 ఆగస్టు 7వ తేదీ నుంచి 2024 మార్చి 11వ తేదీ వరకు జరిగిన 8 పాలకమండలి తీర్మానాలు టీటీడీ వెబ్సైట్లో పెట్టాలని ఈవో ఆదేశాలు ఇచ్చారు.
టీటీడీ పాలకమండలి నిర్ణయాలు పాదర్శకంగా అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం తీర్మానాలను గోప్యంగా ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టిన తెలంగాణ ప్రభుత్వం
- అమెజాన్లో ప్రైమ్ డే సేల్ 2024..
- అమరావతి, పోలవరం పూర్తికి సహకరించాలి: ఎంపీ బాలశౌరీ
- యూపీ తొక్కిసలాటలో 100 మందికి పైగా మృతి
- ఏపీ సీఎం చంద్రబాబు దూకుడు..రెండో శ్వేతపత్రం సిద్ధం
- అలాంటి వారి సినిమాలకు టికెట్ల ధరలు పెంచే ప్రసక్తే లేదు: రేవంత్ రెడ్డి వార్నింగ్
- యూఏఈ నిరుద్యోగ బీమా పథకం.. రెన్యూవల్ ప్రాసెస్, ఫైన్
- యూఏఈలో డ్రైవింగ్ స్కూల్స్ కొత్త దందా?
- పిల్లలపై వేధింపుల వీడియో..విచారణకు ఆదేశం
- సౌదీలో గృహ కార్మికులకు ఆరోగ్య బీమా అమలు