నడిరోడ్డు పై కుప్పకూలిన విమానం..ముగ్గురు మృతి
- July 01, 2024పారిస్: పారిస్ లో నడిరోడ్డు మీద విమానం కూలింది.పారిస్ లోని డిస్నీల్యాండ్ సమీపంలో ఏ4 మోటార్ వే పై చిన్న ప్యాసింజర్ విమానం కూలిపోయింది. తలకిందులుగా రోడ్డుపై పడడంతో అందులోని ముగ్గురు ప్రయాణికులు స్పాట్ లోనే చనిపోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ పోలీసులతో కలిసి అక్కడికి చేరుకుంది. గాయాలపాలైన వారిని ఎయిర్ అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించింది. తక్కువ ఎత్తులో ఎగురుతుండగా ఓ విద్యుత్ తీగ తగలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో ర్యాలీ వద్దన్న ఏపీ సీఎం చంద్రబాబు..
- వేసవి సెలవులు..'డర్టీ కార్'కు dh3,000 వరకు పెనాల్టీ..!
- ముహర్రం 1న పవిత్ర కాబాకు కొత్త కిస్వా అలంకరణ
- నిర్లక్ష్యంగా డ్రైవింగ్.. వారించిన వృద్ధ జంటపై యువకుడు దాడి
- ఒక్కొక్కరికి 1000 దినార్ల ఆర్థిక సహాయం పంపిణీ..NBTC
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక ఆఫర్
- 23 ఏళ్ల వ్యక్తికి 30,000 దిర్హామ్ల జరిమానా
- NEET PG పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల
- బ్రిటన్ కొత్త ప్రధానిగా కీర్ స్టార్మర్..
- ఇక ట్రూ కాలర్ అవసరం లేదు..!!