కువైట్ చేపల పేరుతో మోసాలు.. దుకాణాలు సీజ్
- July 01, 2024కువైట్: కువైట్ లో ఫుడ్ సంబంధిత సమస్యలపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. తాజాగా చేపల స్టాళ్లలపై దాడులు చేపట్టింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ అత్యవసర బృందం రెండు చేపల దుకాణాలను మూసివేసింది. పాకిస్తాన్ మూలానికి చెందిన "షామ్" చేపలను కువైట్ మూలానికి చెందినదిగా చెబుతూ విక్రయించడం ద్వారా స్టాల్ యజమానులు వాణిజ్యపరమైన మోసానికి పాల్పడ్డారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో ర్యాలీ వద్దన్న ఏపీ సీఎం చంద్రబాబు..
- వేసవి సెలవులు..'డర్టీ కార్'కు dh3,000 వరకు పెనాల్టీ..!
- ముహర్రం 1న పవిత్ర కాబాకు కొత్త కిస్వా అలంకరణ
- నిర్లక్ష్యంగా డ్రైవింగ్.. వారించిన వృద్ధ జంటపై యువకుడు దాడి
- ఒక్కొక్కరికి 1000 దినార్ల ఆర్థిక సహాయం పంపిణీ..NBTC
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక ఆఫర్
- 23 ఏళ్ల వ్యక్తికి 30,000 దిర్హామ్ల జరిమానా
- NEET PG పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల
- బ్రిటన్ కొత్త ప్రధానిగా కీర్ స్టార్మర్..
- ఇక ట్రూ కాలర్ అవసరం లేదు..!!