కువైట్ చేపల పేరుతో మోసాలు.. దుకాణాలు సీజ్
- July 01, 2024![1 కువైట్ చేపల పేరుతో మోసాలు.. దుకాణాలు సీజ్](https://www.maagulf.com/godata/articles/202407/eee_1719829294.jpg)
కువైట్: కువైట్ లో ఫుడ్ సంబంధిత సమస్యలపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. తాజాగా చేపల స్టాళ్లలపై దాడులు చేపట్టింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ అత్యవసర బృందం రెండు చేపల దుకాణాలను మూసివేసింది. పాకిస్తాన్ మూలానికి చెందిన "షామ్" చేపలను కువైట్ మూలానికి చెందినదిగా చెబుతూ విక్రయించడం ద్వారా స్టాల్ యజమానులు వాణిజ్యపరమైన మోసానికి పాల్పడ్డారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఎక్స్-ఫుడ్ ట్రక్ ఉద్యోగికి కాసేషన్ కోర్టులో చుక్కెదురు
- హత్య కేసులో నిందితుడైన కొడుకు.. కోర్టును ఆశ్రయించిన తండ్రి
- మూన్ దీవిలో డైవర్ ను కాపాడిన రాయల్ ఫ్యామిలీ మెంబర్..!
- టెలిగ్రామ్ నుండి 18.6 మిలియన్ల కంటెంట్ తొలగింపు
- కువైట్ లో ప్రవాసులకు ప్రింటెడ్ డ్రైవింగ్ లైసెన్స్ జారీ..!
- ఒమన్లో ప్రమోషన్లకు అనుమతి అవసరం లేదు
- శ్రీవారికి నివేదించే అన్న ప్రసాదాల తయారీలో మార్పు.. టీటీడీ క్లారిటీ
- తెలుగు రాష్ట్రాలకు వచ్చేస్తున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా మహేశ్ చంద్ర లడ్హా నియామకం
- రేపు బ్రిటన్లో ఎన్నికలు.. ఎన్నికల పోల్స్ రిషి సునక్ గురించి ఏమంటున్నాయంటే..