TGSPDCL వెబ్సైట్ ద్వారానే విద్యుత్ బిల్లులు
- July 01, 2024హైదరాబాద్: విద్యుత్ వినియోగదారులకు టీజీఎస్పీడీసీఎల్ కీలక సూచన చేసింది. ఆన్లైన్ పేమెంట్ యాప్లు (గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే,) బ్యాంకుల ద్వారా కరెంట్ బిల్లుల చెల్లింపులను నిలిపివేసినట్లు ప్రకటించింది. ఆర్బీఐ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇక నుంచి TGSPDCL వెబ్సైట్లో లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే నెలవారీ కరెంట్ బిల్లులను చెల్లించాలి అని పేర్కోంది. ఈ మేరకు వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- ఇటలీలో బూడిదమయమైన విమానాశ్రయం..
- తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..
- నియంత్రిత ఔషధాల కోసం ఆన్లైన్ సేవ..బహ్రెయిన్
- భయంకరంగా ఢీకొట్టుకున్న వాహనాలు..హెచ్చరిక జారీ
- రెసిడెన్సీ ఉల్లంఘనదారులపై కువైట్ కొరడా
- దోఫర్ గవర్నరేట్లో విద్యుత్ సమస్యలకు చెక్..!
- ప్రపంచ ప్రతిభావంతులకు సౌదీ పౌరసత్వం
- దుబాయ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ఆంక్షలు
- హైదరాబాద్లో ర్యాలీ వద్దన్న ఏపీ సీఎం చంద్రబాబు..
- వేసవి సెలవులు..'డర్టీ కార్'కు dh3,000 వరకు పెనాల్టీ..!