కార్మికులకు ఉచిత నీరు, ఐస్ క్రీం పంపిణీ
- July 04, 2024![1 కార్మికులకు ఉచిత నీరు, ఐస్ క్రీం పంపిణీ](https://www.maagulf.com/godata/articles/202407/ddd_1720091507.jpg)
దుబాయ్: మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్లోబల్ ఇనిషియేటివ్స్ (MBRGI) నుండి అమూల్యమైన మద్దతుతో సుకియా యూఏఈ ఫుడ్ బ్యాంక్ల సహకారంతో ఫెర్జన్ దుబాయ్ "ఫ్రీజ్ ఫ్రిజ్" పేరుతో అద్భుతమైన మానవతా సమాజ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా కార్మికులకు వేసవి తాపాన్ని అధిగమించడానికి చల్లని నీరు, జ్యూస్లు మరియు ఐస్క్రీం పంపిణీ చేస్తున్నారు. ఆగస్టు 23 వరకు కొనసాగే ఈ ప్రచారం వేసవి కాలంలో దుబాయ్లోని క్లీనర్లు, నిర్మాణ కార్మికులు, డెలివరీ డ్రైవర్లు, వీధి మరియు రహదారి నిర్వహణ కార్మికులతో సహా ఒక మిలియన్ మంది కార్మికులకు ప్రయోజనం చేకూర్చడం లక్ష్యంగా పెట్టుకుందని MBRGI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్కరీమ్ సుల్తాన్ అల్ ఒలామా తెలిపారు.
తాజా వార్తలు
- సూరత్ లో కుప్పకూలిన అపార్ట్మెంట్–ఏడుగురు దుర్మరణం
- ఆషాఢమాస బోనాల ఉత్సవాలు షురూ..
- $32 మిలియన్ల విలువైన రాకెట్ బస్ట్..25 మంది అరెస్ట్
- మాబ్ ఫైట్..పలువురు అరెస్ట్
- కువైట్ లో డొమెస్టిక్ వీసా..వర్క్ వీసాకు బదిలీ
- డ్రైవ్ సందర్భంగా గొడవ..స్నేహితుడి పై దాడి..!
- ఇజ్రాయెల్ చర్యలను ఖండించండి.. యూరప్ను కోరిన సౌదీ
- షార్జాలో ఉచిత పార్కింగ్
- హైదరాబాద్లోని ప్రజాభవన్లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ
- ముహారం.. హుసైనియాకు కీలక సూచనలు జారీ